India vs WestIndies, As Spinners strikes India Won by 88 Runs
వెస్టిండీస్ గడ్డపై టీమిండియా హార్దిక్ పాండ్యా సారథ్యంలో చివరిదైనా అయిదో టీ20లో బరిలోకి దిగి విజయ బావుటా ఎగురవేసింది. తద్వారా ఇండియా 4-1తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది. ఇక స్టాండ్ ఇన్ కెప్టెన్గా హార్దిక్ పాండ్యా తన మార్క్ కెప్టెన్సీని చూపించాడు. ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగడం, అనూహ్యంగా శ్రేయస్ అయ్యార్ను ఓపెనర్గా పంపించడం, అక్షర్ పటేల్తో తొలి ఓవర్తో పాటు తొలి స్పెల్ వేయించడం అన్నీ ఫలించాయి.
#INDvWI
#BCCI
#INDvsWI
#India
#WestIndies
#HardikPandya
#INDvWI5thT20
#AksharPatel